కిక్కిరుస్తున్న మెట్రోలు.. ప్రమాదకరంగా ప్రయాణం

కిక్కిరుస్తున్న మెట్రోలు.. ప్రమాదకరంగా ప్రయాణం

హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. కెపాసిటీకి మించి మెట్రోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు ప్రయాణికులు. ఎండల తీవ్రత పెరగడంతో నగరవాసులు, ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. వేడి, ఉక్కపోత తట్టుకోలేక మెట్రోలో కూల్ జర్నీ చేస్తున్నారు. అటు ప్రయాణికులతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ కిక్కిరిసిపోతోంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story