సోషల్‌ మీడియా అరాచకాలకు చెక్‌ పెట్టనున్న సైబరాబాద్‌ పోలీసులు

సోషల్‌ మీడియా అరాచకాలకు చెక్‌ పెట్టనున్న సైబరాబాద్‌ పోలీసులు

సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న అరాచకాలకు చెక్‌ పెట్టనున్నారు సైబరాబాద్‌ పోలీసులు. ఇందుకు అనుగుణంగా గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఓ ఇన్స్‌పెక్టర్‌ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సీపీ సజ్జనార్‌ ఈ విభాగాన్ని ప్రారంభించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వేధింపులు , సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనల వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story