Telangana: బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మానుకోవాలి

Telangana: బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మానుకోవాలి
బీఆర్ఎస్ చర్యలతో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుంది

బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల పగిడిపల్లిలో తన కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఆ వివాదంలో జైలుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు విడుదల కావడంతో వారిని కలిసిన ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. 20 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. బీఆర్ఎస్ చర్యలతో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుందని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story