Telangana: సిట్‌ నోటీసులపై రేవంత్‌ ఆగ్రహం

Telangana: సిట్‌ నోటీసులపై రేవంత్‌ ఆగ్రహం
ఐటీ మంత్రికి, ఐటీ శాఖకు సంబంధం లేదా అని ప్రశ్నించిన టీపీసీసీ ఛీఫ్‌

బాన్సువాడ నియోజకవర్గంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని దుర్కి గ్రామంలో ఆయన మాట్లాడారు. సిట్‌ నోటీసులపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ మంత్రికి, ఐటీ శాఖకు సంబంధం లేదా అని ప్రశ్నించారు. టెక్నాలజీ సర్వీసెస్‌ కార్పోరేషన్‌ ఛైర్మెన్‌ జగన్‌మోహన్‌ రావు సీఎం కేసీఆర్‌కు దగ్గరి బంధువేనన్నారు. ఐటీ శాఖల ఉండే విభాగమే టెక్నాలజీ సర్వీసెస్‌ కార్పోరేషన్‌ ఈ కార్పోరేషన్‌ ఐటీ శాఖ కిందనే పనిచేస్తోందని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story