ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం

ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.
టిఆర్ఎస్ కు 532 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్ధికి 39 , కాంగ్రెస్ అభ్యర్ధికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story