TS : వరంగల్ మిర్చీ రైతుల కంట కన్నీరు
By - Vijayanand |4 April 2023 8:39 AM GMT
మిర్చి ధర ఫిక్స్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు
వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికీ మిర్చి ధర ఫిక్స్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ నుంచి 49 కిలోల లోపు 25 కిలోల పైన ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామనడంతో కాంటాలు నిలిచిపోయాయి. చాంబర్ ఆఫ్ కామర్స్ ఏకపక్ష నిర్ణయంతో రైతులకు గురి అవుతున్నారు. ఖమ్మం మార్కెట్ తరహా ఇక్కడ అమలు చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఛాంబర్, వ్యాపారులు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com