TSPSC పేపర్ లీక్ కేసులో బీజేపీ చీఫ్ బండికి మరోసారి సిట్ నోటీసులు
By - Subba Reddy |6 April 2023 5:00 AM GMT
TSPSC పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మరోసారి సిట్ నోటీసులివ్వనుంది. టెన్త్ పేపర్ లీక్ కుట్ర కేసులో కరీంనగర్ జైల్లో ఉన్న బండి సంజయ్ను అక్కడే విచారించారని సిట్ భావిస్తోంది. TSPSC పేపర్ లీక్ కేసులో విచారణకు రావాలని గతంలో సిట్ నోటీసులిస్తే.. బండి సంజయ్ హాజరు కాలేదు. ఆయనకు బదులుగా న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న బండి సంజయ్కు మరోసారి నోటీసులిచ్చి విచారించాలని సిట్ భావిస్తోంది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com