కాచిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి

X
kasi1 Dec 2020 2:31 AM GMT
హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుందన్బాగ్లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story