హైదరాబాద్‌లో దారుణం.. దుబాయ్ షేక్‌లకు మహిళల అమ్మకం

హైదరాబాద్‌లో దారుణం.. దుబాయ్ షేక్‌లకు మహిళల అమ్మకం

హైదరాబాద్ పాతబస్తీలోదారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో పని ఇప్పిస్తామంటూ మహిళలను బ్రోకర్లు మోసం చేశారు. ఐదుగురు మహిళలను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేశారు. ఒక్కో మహిళను రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు. తమను రక్షించాలంటూ బాధిత మహిళలు వేడుకుంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story