నూతన పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
BY TV5 Telugu31 May 2019 10:04 AM GMT

X
TV5 Telugu31 May 2019 10:04 AM GMT
YSR పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ అందుతుంది. ఈ స్కీమ్ కింద వృద్ధులకు 2 వేల 250, వికలాంగులకు 3 వేలు, కిడ్నీ బాధితులకు 10 వేలు చెల్లిస్తారు. వృద్ధుల పెన్షన్ వయస్సు కూడా 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు జగన్ సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ పెన్షన్ల పెంపు ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. జూన్ 1 వతేదీ నుంచి వృద్ధులకు 2 వేల 250 పింఛను ఇస్తారు. దశలవారీగా దీన్ని౩ వేలకు పెంచనున్నారు.
Next Story
RELATED STORIES
MS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..
11 Aug 2022 11:43 AM GMTGold and Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. స్వల్ప...
11 Aug 2022 12:55 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
10 Aug 2022 12:50 AM GMTRakshabandhan: ఆ రాఖీ ఖరీదు అక్షరాలా అయిదులక్షలు..
9 Aug 2022 9:03 AM GMTChina Mobiles Ban : త్వరలో చైనా మొబైల్స్ బ్యాన్.. కారణం అదే...
9 Aug 2022 3:30 AM GMTGold and Silver Rates Today: స్థిరంగా బంగారం వెండి ధరలు..
9 Aug 2022 1:05 AM GMT