ఐటీ గ్రిడ్ కేసులో దాకవరపు అశోక్ కు ఊరట

X
By - TV5 Telugu |10 Jun 2019 4:04 PM IST
ఐటీ గ్రిడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాకవరపు అశోక్ కు ఊరట లభించింది. షరతులతో కూడిని బెయిల్ ఆయనకు కోర్టు మంజూరు చేసింది. పోలీసుల విచాణకు సహకరించాలని.. రాష్ట్రం దాటి వెళ్లరాదని న్యాయస్థానం కండీషన్ పెట్టింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com