ఉస్మానియా యూనివర్శిటిలో 80వ స్నాతకోత్సవ వేడుకలు

X
By - TV5 Telugu |17 Jun 2019 3:01 PM IST
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా 850 మందికి పీహెచ్డీ పట్టాలు, వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 292 మందికి బంగారు పతకాలను అందజేయనున్నారు. ఆరేళ్ల క్రితం 79వ స్నాతకోత్సవాన్ని 2013లో నిర్వహించారు. సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com