టీటీడీ ప్రక్షాళనకు త్వరలోనే శ్రీకారం : మంత్రి వెల్లంపల్లి
BY TV5 Telugu19 Jun 2019 6:05 AM GMT

X
TV5 Telugu19 Jun 2019 6:05 AM GMT
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళనకు త్వరలోనే శ్రీకారం చుడతామంటున్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రస్తుత బోర్డును రద్దు చేస్తామని, ఆభరణాల విషయంలో అపోహలు తొలగించేందుకు విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. కొండకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వవివాదాలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.
Next Story
RELATED STORIES
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT