కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే..
BY TV5 Telugu28 Jun 2019 2:32 PM GMT

X
TV5 Telugu28 Jun 2019 2:32 PM GMT
చిత్తూరు జిల్లా పమలనేరులో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే తల్లిదండ్రులు చంపేశారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హేమావతి, కేశవులు.. ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టుకున్నారు. 7 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన హేమావతి.. ఆస్పత్రి నుంచి తిరిగొస్తుండగా.. కుటుంబ సభ్యులు దారికాచి దాడి చేశారు. హేమావతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని కాలువపల్లి సమీపంలోని చెత్తపంట దగ్గర పడేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ పరువు హత్య విషయం బయటపడింది.
Next Story
RELATED STORIES
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT