ఒకే రోజు ౩ బంగారం షాపుల్లో చోరీ..
By - TV5 Telugu |1 July 2019 4:29 AM GMT
నిజామాబాద్ లో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. నగరంలోని ప్రగతి నగర్, వినాయక్ నగర్ లో బీభత్సం సృష్టించారు.. రాత్రి ౩ గంటన సమయంలో బంగారు దుకాణాల్లో షట్టర్లు పగులగొట్టి నగదు, నగలు దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com