మూడోసారి గర్భం దాల్చిన మహిళను..ఇద్దరు కలిసి..

మూడోసారి గర్భం దాల్చిన మహిళను..ఇద్దరు కలిసి..

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మూడోసారి గర్బం దాల్చిన మహిళను అబార్షన్‌కు ప్రయత్నించాడు భర్త. మళ్లీ ఆడశిశువు పట్టబోతుందన్న నేపంతో RMP వైద్యునిచే ఈదారుణానికి వడిగట్టాడు . విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు.. RMPతో పాటు ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

Tags

Next Story