భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ను జరిపి తీరుతాం : నిర్వాహకులు
BY TV5 Telugu9 July 2019 1:44 PM GMT

X
TV5 Telugu9 July 2019 1:44 PM GMT
మాంచెస్టర్లో జరుగుతున్న భారత్, కివీస్ సెమీఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 దగ్గర వర్షం ప్రారంభం కావడంతో... అంపైర్లు ఆట నిలిపేశారు. అయితే వర్షం ఎక్కువ సేపు కురిసే అవకాశం లేదన్నది వాతావరణ శాఖ అంచనా. 2 గంటల పాటు ఆటకు అంతరాయం వాటిల్లినా.. ఓవర్లలో కోత పెట్టకుండా మ్యాచ్ జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ మరీ ఇబ్బంది అయినా.. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్ను 20 ఓవర్లు ఆడించైనా మ్యాచ్ పూర్తయ్యేలా చూస్తామన్నారు. మరీ అంత ఇబ్బందులు ఎదురైతే బుధవారం రిజర్వ్ డే రోజున ఆటను కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
Next Story
RELATED STORIES
Allu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?
13 Aug 2022 2:15 PM GMTMohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
13 Aug 2022 1:46 PM GMTProducers Guild: నాని, నితిన్లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTTamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్తో పాటు..
13 Aug 2022 12:25 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMT