వర్షం కారణంగా నిలిచిపోయిన సెమీస్ మ్యాచ్
BY TV5 Telugu9 July 2019 1:15 PM GMT
TV5 Telugu9 July 2019 1:15 PM GMT
* భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు వరుణుడి అడ్డంకి
*అనుకున్నట్లే వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్
*46. 1 ఓవర్ల దగ్గర మొదలైన వర్షం
అంతా అనుకున్నట్లే జరిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. మాంచెస్టర్లో జరుగుతున్న భారత్, కివీస్ సెమీఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 దగ్గర వర్షం ప్రారంభం కావడంతో... అంపైర్లు ఆట నిలిపేశారు.
Next Story
RELATED STORIES
Khammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
13 Aug 2022 4:00 PM GMTErrabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి...
13 Aug 2022 3:45 PM GMTV Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
13 Aug 2022 3:15 PM GMTNalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్లో ఫార్మసీ విద్యార్థులు...
13 Aug 2022 2:45 PM GMTV Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్.. పోలీస్ గన్తో...
13 Aug 2022 12:46 PM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
13 Aug 2022 7:22 AM GMT