సెమీ ఫైనల్.. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఆ మార్పుతో బరిలోకి..
BY TV5 Telugu9 July 2019 9:22 AM GMT

X
TV5 Telugu9 July 2019 9:22 AM GMT
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్తో తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాను అవలంభిస్తున్న టీమిండియా.. కుల్దీప్ యాదవ్ స్థానంలో యజ్వేంద్ర చాహల్కు జట్టులో చోటు కల్పించారు. అటు న్యూజిలాండ్లో సైతం... సీనియర్ పేసర్ సౌథీ స్థానంలో యువ బౌలర్ ఫెర్గూసన్కు చోటు కల్పించారు.
Next Story
RELATED STORIES
Nalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్లో ఫార్మసీ విద్యార్థులు...
13 Aug 2022 2:45 PM GMTV Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్.. పోలీస్ గన్తో...
13 Aug 2022 12:46 PM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
13 Aug 2022 7:22 AM GMTChandra Babu : ప్రతీ ఒక్కరూ దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలి :...
13 Aug 2022 6:47 AM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డి సారీకి కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే..?
13 Aug 2022 6:17 AM GMTTRS Munugodu : ఆయనకే మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వనున్నారా..?
13 Aug 2022 5:08 AM GMT