ప్లాట్ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
![ప్లాట్ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్లాట్ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2019/07/BUS.png)
By - TV5 Telugu |12 July 2019 3:11 PM GMT
కామారెడ్డి కొత్త బస్టాండ్లో దారుణం జరిగింది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు ప్లాట్ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సంఘటన స్థలంలో ఉన్న ప్రయాణికులు తెలిపారు. మృతుడు మాచారెడ్డి మండలం ఫరీద్పేటకు చెందిన లక్ష్మణ్గా గుర్తించారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com