నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు.. టెన్షన్‌ లో ప్రజలు..

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు.. టెన్షన్‌ లో ప్రజలు..
X

నెల్లూరు జిల్లాలో వరుస భూప్రకంపనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా మర్రిపాడు మండలంలో మరోసారి ప్రకంపనలు రావడంతో ఆందోళన చెందుతున్నారు జనం. రెండు సెకన్లపాటు వచ్చిన భూ ప్రకపంనలకు ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగు తీశారు. వరుసగా నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం వచ్చిన ప్రకంపనలకు టెన్షన్‌ పడుతున్నారు గ్రామస్థులు. గత ఏడాది జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భూమి కంపించింది.

Tags

Next Story