ఏపీకి ఎన్నడూ లేనంత లబ్ధి మోదీ హయాంలోనే జరిగింది - సుజనా చౌదరి
BY TV5 Telugu14 July 2019 4:07 PM GMT

X
TV5 Telugu14 July 2019 4:07 PM GMT
ఆంధ్రప్రదేశ్కు చరిత్రలో ఎన్నడూ లేనంత లబ్ధి మోదీ సర్కారు హయాంలోనే జరిగిందని... రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేసిందన్న దానిపై ప్రజలకు వివరించలేకపోయామని... రానున్న రోజుల్లో అన్ని వివరాలు అంకెలతో సహా వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కేంద్రంతో రాష్ట్రాలు ఘర్షణాత్మక వైఖరి అవలంభించడం తగదని... సామరస్య, సానుకూల ధోరణితో ఉండాలన్నారు. మోదీ మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని.. అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే తాను బీజేపీలో చేరినట్లు సుజనా చౌదరి తెలిపారు.
Next Story
RELATED STORIES
Anasuya Bharadwaj: అనసూయ చిన్న పాత్రలు చేయదు: డైరెక్టర్ ఇంట్రెస్టింగ్...
25 Jun 2022 4:18 PM GMTPriyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇంతకీ అతడు ...
25 Jun 2022 2:47 PM GMTRakul Preet Singh: హాట్ డ్యాన్స్తో రకుల్ పోస్ట్.. బాయ్ఫ్రెండ్...
25 Jun 2022 2:20 PM GMTY Vijaya: 'విజయశాంతి అలా అనుండకపోతే నేను ఎలా ఉండేదాన్నో!'
25 Jun 2022 11:30 AM GMTHemachandra: హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు..? సోషల్ మీడియానే...
25 Jun 2022 10:02 AM GMTVijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత...
24 Jun 2022 4:30 AM GMT