కూకట్ పల్లిలో బ్యూటీషియన్ ఆత్మహత్య

X
By - TV5 Telugu |23 July 2019 9:35 PM IST
హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సత్య శిరీష అనే మహిళ అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిది పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మెరగ్రామానికి చెందిన గోపాల్ కృష్ణను వివాహం చేసుకుంది. కొన్నాళ్లు కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే..ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని చెబుతున్నా.. ఇతర కారణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com