యువకుడిని ఏకంగా స్మశానవాటికలోనే..

X
By - TV5 Telugu |26 July 2019 12:29 PM IST
నల్గొండ పట్టణంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని ఏకంగా స్మశానవాటికలోనే హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనాస్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రామన్నపేటలోని గాంధీనగర్కు చెందిన సుభాష్గా గుర్తించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

