ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు

X
By - TV5 Telugu |26 July 2019 12:54 PM IST
యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మోత్కూర్ మండలం బుజిలాపురం దగ్గర ట్రాన్స్ఫార్మర్ను బడి బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో కరెంటు సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన సమయంలో స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

