నలుగురిపై దాడి చేసిన ఎలుగుబంటి..

నలుగురిపై దాడి చేసిన ఎలుగుబంటి..

నిజామాబాద్‌ జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేగింది. డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో చొరబడిన ఎలుగుబంటి.. ఐదుగురిపై దాడి చేసింది. భయంతో గ్రామస్తులు రోడ్డుపైకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటు.. ఎలుగుబంటిని బట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Tags

Next Story