సంగం డైరీలో భారీ చోరీ
BY TV5 Telugu29 July 2019 2:22 PM GMT

X
TV5 Telugu29 July 2019 2:22 PM GMT
గుంటూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న సంగం డైరీలో దొంగలుపడ్డారు. ఏకంగా 40 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. చైర్మన్ ధూళిపాళ్ల నరంద్రకుమార్ ఆఫీస్పై ఉండే గదిలో దొంగతనం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫూటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
Bhadradri Kothagudem : అబార్షన్ వికటించి యువతి మృతి.. పరారీలో...
20 Aug 2022 2:08 AM GMTKhammam : కృష్ణయ్య హత్య కేసులో పరారీలో ఉన్న అతనే ఏ1..
20 Aug 2022 1:45 AM GMTHyderabad : విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి కారణం అదే..
19 Aug 2022 2:06 PM GMTRTC MD : తగిన బుద్ధి చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
19 Aug 2022 1:15 PM GMTNarayana College : నారాయణ కాలేజీ యాజమాన్యం వేధింపులు.. పెట్రోల్తో...
19 Aug 2022 12:24 PM GMTLokesh : జగన్రెడ్డి ఇసుక మాఫియా అమాయకులను బలిచేస్తోంది : నారా లోకేష్
19 Aug 2022 10:45 AM GMT