విషగ్రాసం తిని 25 ఆవులు మృతి.. 200 ఆవులకు అస్వస్థత
BY TV5 Telugu30 July 2019 3:51 AM GMT

X
TV5 Telugu30 July 2019 3:51 AM GMT
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేములలో విషాదం చోటుచేసుకుంది. విషగ్రాసం తిని 25 ఆవులు మృతి చెందాయి. మరో 200 ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. శ్రీను అనే రైతుకు మూడు వందల ఆవులు ఉండగా కృష్ణా నదీ తీరంలో మేతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషగ్రాసం తిన్న ఆవుల్లో 25 స్పాట్లోనే చనిపోయాయి. ఎవరో కావాలనే విషం కలిపి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
Next Story
RELATED STORIES
Nandyala: పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు మృతి.. అనుమానాస్పద స్థితిలో..
25 Jun 2022 1:00 PM GMTCrime News: మూఢ భక్తి.. నాలుక కోసి దేవుడికి సమర్పించి..
25 Jun 2022 6:26 AM GMTMedchal: మేడ్చల్లో విషాదం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల...
23 Jun 2022 2:25 PM GMTNellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి ...
20 Jun 2022 3:05 PM GMTMaharastra: షాకింగ్.. ఆ ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. ఆత్మహత్యగా...
20 Jun 2022 11:45 AM GMTPalnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. బాలికపై కొన్ని నెలలుగా యువకుడి...
20 Jun 2022 9:30 AM GMT