ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు..

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు..

దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తుపాకీ తూటాల చప్పుళ్లతో దద్దరిల్లింది. ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్ దళాలు భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతగోటా అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో అగ్ర నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story