టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్రెడ్డి పేరు ఖరారు

X
By - TV5 Telugu |3 Aug 2019 12:07 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్రెడ్డి పేరును ఖరారు చేశారు కేసీఆర్. ఎమ్మెల్యేల కోటాలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com