కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత

X
By - TV5 Telugu |9 Aug 2019 9:33 PM IST
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దీంతో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు కుటుంబ సభ్యులు.. ఎయిమ్స్లో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.. అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.. కేంద్ర మంత్రులు అమిత్షా, హర్షవర్ధన్ ఎయిమ్స్కు వెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com