భారీగా గంజాయి పట్టివేత.. లారీ, కారు సీజ్
By - TV5 Telugu |16 Aug 2019 4:03 AM GMT
కర్నూలు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గూడురు మండలం నాగలపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ లారీలో 500 కిలోల గంజాయిని గుర్తించారు. మినీ లారీ, మరో కారును సీజ్ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దందా వెనుక అంతర్రాష్ట్ర గంజాయి ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Also Watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com