హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

X
By - TV5 Telugu |18 Aug 2019 3:01 PM IST
నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. హైద్రాబాద్లోని హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు..ఆయన చిత్రపటం ముందు పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ తనయులు, నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ను పరామర్శించారు చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com