మున్సిపల్‌ కమిషనర్‌.. మహిళను ఇంటికి పిలిచి చేయబోయిన పని చూస్తే..

మున్సిపల్‌ కమిషనర్‌.. మహిళను ఇంటికి పిలిచి చేయబోయిన పని చూస్తే..

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ కమిషనర్‌ నయీం అహ్మద్‌ దారుణానికి తెగబడ్డాడు. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిపించి అత్యాచార యత్నం చేయబోయాడు. నయీం అహ్మద్‌ కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు తప్పించుకుంది బాధితురాలు. అయితే జరిగిందేదో జరిగిపోయిందని.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే నీ ఉద్యోగం పీకేస్తా అంటూ బెదిరింపులకు దిగాడు సదరు కమిషర్‌ నయీం అహ్మద్‌. వారం రోజుల్లో తన ఇంట్లో పని చేసే నలుగురు కార్మికులను మార్చాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు.. కమిషనర్‌ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించారు.

Tags

Read MoreRead Less
Next Story