తిరుమలలో టికెట్ వెనుక జెరూసలెం గురించి ప్రచారం
BY TV5 Telugu23 Aug 2019 9:15 AM GMT

X
TV5 Telugu23 Aug 2019 9:15 AM GMT
తిరుపతిలో అన్యమత ప్రచారంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. తిరుమలలో టికెట్ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై సీఎం జగన్కు తెలుసా అని ప్రశ్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం నేరమని.. తప్పు చేసిన వారిపై జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
Hyderabad : గన్ఫైరింగ్ చేసి స్టేటస్లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
15 Aug 2022 3:00 PM GMTMukesh Ambani : ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు..
15 Aug 2022 1:03 PM GMTKapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
15 Aug 2022 12:00 PM GMTBandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
15 Aug 2022 10:00 AM GMTBandi Sanjay : బండి సంజయ్ సభలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు..
15 Aug 2022 9:45 AM GMTKhammam : ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడి దారుణ హత్య..
15 Aug 2022 9:01 AM GMT