మంత్రి బొత్స వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళనలు.. రైతుల ధర్నా తీవ్ర రూపం
BY TV5 Telugu26 Aug 2019 6:19 AM GMT

X
TV5 Telugu26 Aug 2019 6:19 AM GMT
రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. మంగళగిరి మండలం కృష్ణపాలెం వద్ద రైతులు రెండు రోజులుగా ధర్నా చేపడుతున్నారు. అటు వెంకటపాలెం, మందడం ప్రాంతాల్లోనూ రైతుల ధర్నా తీవ్ర రూపం దాల్చుతోంది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
Punjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే...
25 Jun 2022 3:15 PM GMTDraupadi Murmu: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ద్రౌపది ముర్ము...
25 Jun 2022 11:15 AM GMTAmit Shah: విచారణలో భాగంగా నన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు: అమిత్...
25 Jun 2022 9:07 AM GMTDraupadi Murmu: మోదీ, అమిత్ షాలతో ద్రౌపది ముర్ము భేటీ.. నామినేషన్...
23 Jun 2022 11:52 AM GMTShiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..
23 Jun 2022 10:00 AM GMTPublic Provident Fund: పీపీఎఫ్ ద్వారా రూ. కోటి సమకూర్చుకోవాలంటే.....
23 Jun 2022 6:43 AM GMT