క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు
BY TV5 Telugu27 Aug 2019 9:11 AM GMT

X
TV5 Telugu27 Aug 2019 9:11 AM GMT
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. పుల్లెల గోపిచంద్తో కలిసి ఆమె కేంద్ర మంత్రి కిరేణ్ బిజుజూని కలిశారు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి. మరోవైపు... భవిష్యత్లో మరిన్ని టోర్నమెంట్లు గెలిచేందుకు ఈ విజయం దోహపడుతుందన్నారు పీవీ సింధూ. సింధూ గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు పుల్లెలగోపిచంద్.
Next Story
RELATED STORIES
Producers Guild: నాని, నితిన్లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్తో...
13 Aug 2022 10:24 AM GMTNaga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..
11 Aug 2022 5:20 AM GMTPoorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
11 Aug 2022 2:12 AM GMT