ఢిల్లీ ఎయిర్ పోర్టులో తెలుగు తేజానికి ఘన స్వాగతం

X
By - TV5 Telugu |27 Aug 2019 11:55 AM IST
ప్రంపంచ చాంఫియన్ షిప్ టైటిల్ నెగ్గిన తెలుగు తేజం పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో బ్యాడ్మింటన్ సంఘం పెద్దలు, అధికారులు, క్రీడా సంఘాల పెద్దలు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డుల్లో నిలిచిన ఆమె మంగళవారం హైదరాబాద్ కు చేరుకోనుంది. ఇక్కడ కూడా వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికేందుకు బ్యాడ్మింటన్ సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com