జగన్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు : జనసేన అధికార ప్రతినిధి

జగన్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు : జనసేన అధికార ప్రతినిధి
X

ఏపీలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించడాన్ని జనసేన ఖండించింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న మీడియా గొంతు నొక్కడం దారుణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైసీపీ నేతలు పాలనపై దృష్టిపెట్టకుండా.. కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వ 100 రోజుల పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

Tags

Next Story