యురేనియం తవ్వకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు

By - TV5 Telugu |15 Sept 2019 12:56 PM IST
యురేనియం తవ్వకాల విషయంలో విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు ఐటీ మంత్రి కేటీఆర్. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆయన.. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తవ్వకాలకు అనుమతిస్తే కదా రద్దు చేయడానికి అని నిలదీశారు. యురేనియంపై విపక్షాలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు కేటీఆర్. యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వమని తేల్చి చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com