బోటును రెండు, మూడు రోజల్లో వెలికి తీస్తాం - ధర్మాడి సత్యం

X
By - TV5 Telugu |29 Sept 2019 6:01 PM IST
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులను రేపటి నుంచి ప్రారంభించననున్నట్లు తెలిపారు కాకినాడ బాలాజీ మెరైన్స్ కు చెందిన ధర్మాడి సత్యం. ఇందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నట్లు చెప్పారు. గోదావరిలో బోటు ఎక్కడ ఉందో అక్కడ లోపలి వరకు లంగరు వేసి బయట ఉన్న మిషన్ ద్వారా బయటకు తీస్తామని వెల్లడించారు. బోటు వెలికితీతకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని చెప్పారు ధర్మాడి సత్యం.
Also watch :
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com