ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి పండుగ సెలవు

ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి పండుగ సెలవు

ప్రభుత్వ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. జేఏసీ ముఖ్య నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. దసరా సందర్భంగా మంగళవారం ఉద్యమానికి సెలవు ప్రకటించారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరు శమీ పూజ చేస్తారని.. అందుకోసమే విరామం ఇస్తున్నట్టు తెలిపారు. తదుపరి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై బుధవారం నిర్ణయం తీసకుంటామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Tags

Next Story