రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్
By - TV5 Telugu |10 Oct 2019 11:44 AM GMT
రైతు వద్ద నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ తహసీల్దార్. కర్నూలు జిల్లా సంజమాల మండల తహసీల్దార్ గోవింద్సింగ్ పొలం పాస్ బుక్ విషయంలో ఓ రైతు నుంచి రూ. ఐదు వేలు డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో గోవింద్సింగ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆయన ఆస్తుల వివరాలపైనా విచారణ చేపట్టారు అధికారులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com