క్యాంపస్ ముందు యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన
By - TV5 Telugu |11 Nov 2019 7:27 AM GMT
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపుతోపాటు హాస్టల్ సమస్యలపై విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థులు పెద్ద ఎత్తన తరలిరావడంతో.. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారు. ఫీజుల పెంపుపై గత 15 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని విద్యార్థి నాయకులు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com