ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

X
By - TV5 Telugu |18 Nov 2019 11:23 AM IST

ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. పానీపూరీ తినేందుకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు యాసిన్. స్థానికులు గమనించడంతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంబడించి పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

