సరికొత్త మహారాష్ట్రను ఆవిష్కరిస్తాం: ఆదిత్య ఠాక్రే

X
By - TV5 Telugu |27 Nov 2019 1:43 PM IST

నవ మహారాష్ట్ర నిర్మాణమే తమ లక్ష్యమని శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. విధానసభలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని.. ఎంతోమంది సీనియర్ల మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. మంత్రిమండలి ఎలా ఉండాలి.. ఎవరెవరు ఉండాలన్నది ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పెద్దలు నిర్ణయిస్తారని.. మూడు పార్టీల కలిసి సరికొత్త మహారాష్ట్రను ఆవిష్కరిస్తారని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

