బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి : గవర్నర్ తమిళి సై

X
By - TV5 Telugu |4 Dec 2019 10:02 PM IST
విధులను నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరు మానసికంగా దృఢ చిత్తంతో సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.. రాజ్భవన్లోని భారత స్కౌట్ అండ్ గైడ్స్ రాష్ట్ర అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పెద్ద పెద్ద సంస్థల్లో స్కౌట్ అండ్ గైడ్స్లో విద్యార్థులను చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆమె అభినందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com