తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ శివన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ శివన్
X

isro-shivan

ఇస్రో ఛైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLV C-48 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం శివన్‌కు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శ్రీహరికోటలో బుధవారం జరిగేది 75వ ప్రయోగం కాగా.. PSLV సిరీస్‌లో 50వ ప్రయోగం అన్నారు ఇస్రో ఛైర్మన్.

Tags

Next Story