రాజధానిని తరలించడం లేదు: బొత్స

X
By - TV5 Telugu |13 Dec 2019 5:20 PM IST
ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీలు మండలిలో ప్రశ్నించగా.. అలాంటి ఉద్దేశం లేదని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. రాజధానిని తరలించడం లేదని బొత్స ప్రకటించారు. ఈ మేరకు.. మండలిలో సభ్యులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com