మూడు రాజధానులకు వ్యతిరేకం : రావెల కిశోర్బాబు
By - TV5 Telugu |21 Dec 2019 12:42 PM GMT
జగన్ 6 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ నేత రావెల కిశోర్బాబు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకమన్నారు రావెల కిశోర్బాబు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com